Exclusive

Publication

Byline

Jr NTR Vs TDP : జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరు ఎవరిని వదిలేశారు?

భారతదేశం, మే 25 -- Jr NTR Vs TDP : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చర్చ జరుగుతోంది. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదని టీడీపీ న... Read More


Jr NTR Vs TDP : జూ.ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ- ఎవరిని ఎవరు వదిలేశారు?

భారతదేశం, మే 25 -- Jr NTR Vs TDP : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చర్చ జరుగుతోంది. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదని టీడీపీ న... Read More


Cyber Crime : సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు!

భారతదేశం, మే 25 -- Cyber Crime : దేశంలో సైబర్ నేరాలతో నాలుగు నెలల్లో రూ.7,061.51 కోట్లు లూటీ చేశారు నేరగాళ్లు.‌ అలాగే దేశంలో సైబర్ నేరాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు సగటున ప్రతిరోజూ ... Read More


Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం, వడదెబ్బతో ఒకరు అంతిమయాత్రలో మరొకరు మృతి

భారతదేశం, మే 22 -- Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్రలో గుండెపోటుతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆసుపత్... Read More


Child Locked in Car : భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి

భారతదేశం, మే 22 -- Child Locked in Car : ఆడుకుంటూ వెళ్లి ఆగి ఉన్న కారు ఎక్కిన చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. బోసి నవ్వులతో కళ్లెదుటే చిందులు వేసిన పసి పాప మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల శోకం సమ... Read More


Goa Trip Fail : ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం, గోవా ట్రిప్ క్యాన్సిల్- రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ప్రయాణికులు

భారతదేశం, మే 22 -- Goa Trip Fail : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గోవా ట్రిప్ కి వెళ్లాల్సిన ప్రయాణికుల ఆశ నిరాశగానే మిగిలిపోయింది. బస్సులో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రయాణికులు ప్ర... Read More


Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

భారతదేశం, మే 20 -- Sircilla News : రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు ఏసీబీకి చిక్కారు. ఎంబీ రికార్డుపై అధికారులకు పంపించేందుకు ఏడు వేల... Read More


ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

భారతదేశం, మే 20 -- ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం డిమాండ్ చేసిన ఓ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ ... Read More


Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

భారతదేశం, మే 20 -- Hyderabad Finance Fraud : హైదరాబాద్ నగరంలో మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లు అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో క... Read More


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, విచారణ పరిధి జూబ్లీహిల్స్ పీఎస్ కు మార్పు

భారతదేశం, మే 20 -- Phone Tapping Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ జరుగుతున్న పరిధి మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసును బంజారాహిల్స్ పోలీస్... Read More